విశాఖపట్నం జీవీఎంసీ 60వ వార్డు స్థానిక నాయకులు జి.ఎల్.వి. నరేష్ ఆధ్వర్యంలో ఇందిరా కాలనీ-2 సచివాలయం పరిధిలో 102వ రోజు – గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమo నందు పాల్గొన్నారు గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూజగనన్న ప్రభుత్వంలో మహిళలకు ఆర్థికంగా సామాజికంగా అగ్ర తాంబూలం ఇస్తుందని తెలియజేసి, నవరత్న పథకాల్లో చాలావరకు మహిళలకు పెద్దపీట వేసి అమల పరచడం.మాట తప్పకుండా మడమ తిప్పకుండా […]Read More
Tags :ysrcp news
వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సేవలను కరోనా సమయంలో కూడా గడపగడపకు అందించిన ఘనత వాలంటీర్లది.వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ పై నిరసన తెలియజేసిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం వాలంటీర్లునియోజకవర్గం పరిధిలో గల వాలంటీర్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ, ధర్నాలు చేపట్టి, మల్కాపురం పోలీస్ స్టేషన్, గోపాలపట్నం పోలీస్ స్టేషన్ల నందు పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులుఈ కార్యక్రమంలో […]Read More
పెందుర్తి సమితి, మండల పరిషత్, జిల్లా పరిషత్ల్లో ప్రభుత్వ ఉద్యోగిగా గంట్ల తాతారావు అందించిన సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర భారీ పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ కొనియాడారు. ఇటీవలే తాతారావు అనారోగ్యం కారణంగా స్వర్గస్తులయ్యారు. ఈ మేరకు మంత్రి అమర్నాధ్ తాతారావు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాడ సానుభూతిని తెలిపారు.తన తండ్రి గుడివాడ గురునాధరావుతో తాతారావుకు ఉన్న అనుబంధాన్ని జ్ఞాప్తికి తెచ్చుకున్నారు.అంతేకాకుండా ఎంతో మంది మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీడీవోల వద్ద సేవలందించి తాతారావు […]Read More
329,331,332 సచివాలయ లకు సంబంధించి జరిగిన సురక్ష కార్యక్రమం లో 59 వ వార్డ్ అధ్యక్షులు, పుర్రె పూర్ణ శ్రీ సురేష్ , *వార్డ్ క్లస్టర్ ఇంఛార్జ కన్నబాబు , కన్వీనర్లు గాలి సన్యాసి రావు , పిల్లా రాజ శేఖర్, భూపతి , కుంచారావు , ఒమ్మి మహేష్ , సరోజ మరియు గృహసారదులు వాలంటీర్స్, తదితరులు పాలుగున్నారు.ఈ సందర్భం లో 59 వార్డ్ అధ్యక్షులు మాట్లాడుతూ ధృపత్రాలకు సంబంధించి ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు కష్టాలు […]Read More