Cancel Preloader

Tags :visakha news

Politics

వంద రోజుల కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు…

Ap Local Tv; వంద రోజుల కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్. ఈ రోజు రాంపురం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలక్షన్ లో చేసిన ఖర్చును తిరిగి రాబట్టుకునేందుకు కూటమి నేతలు పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత,భర్త శంకర్ రావు బాగోతం ఇందుకు నిదర్శనంగా ఉందని చెప్పుకొచ్చారు. భూకబ్జాలకు పాల్పడుతు, ప్రభుత్వ భూములను మాయం చేసే […]Read More

Andhra Pradesh

గంట్ల తాతారావు సేవలు ప్రశంసనీయం

పెందుర్తి సమితి, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ల్లో ప్రభుత్వ ఉద్యోగిగా గంట్ల తాతారావు అందించిన సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర భారీ పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాధ్ కొనియాడారు. ఇటీవలే తాతారావు అనారోగ్యం కారణంగా స్వర్గస్తులయ్యారు. ఈ మేరకు మంత్రి అమర్‌నాధ్‌ తాతారావు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాడ సానుభూతిని తెలిపారు.తన తండ్రి గుడివాడ గురునాధరావుతో తాతారావుకు ఉన్న అనుబంధాన్ని జ్ఞాప్తికి తెచ్చుకున్నారు.అంతేకాకుండా ఎంతో మంది మండల పరిషత్‌ అధ్యక్షులు, ఎంపీడీవోల వద్ద సేవలందించి తాతారావు […]Read More

Open chat
1
Advertise with Us
Hello
How can aplocal tv help you?