Cancel Preloader

Tags :Pendhurthi

Andhra Pradesh

వంద రోజుల కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు…

Ap Local Tv; వంద రోజుల కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్. ఈ రోజు రాంపురం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలక్షన్ లో చేసిన ఖర్చును తిరిగి రాబట్టుకునేందుకు కూటమి నేతలు పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత,భర్త శంకర్ రావు బాగోతం ఇందుకు నిదర్శనంగా ఉందని చెప్పుకొచ్చారు. భూకబ్జాలకు పాల్పడుతు, ప్రభుత్వ భూములను మాయం చేసే […]Read More

Open chat
1
Advertise with Us
Hello
How can aplocal tv help you?