సమస్యల సత్వరపరిష్కార మే జగనన్న సురక్ష కార్యక్రమం లో బాగంగాజీవీఎంసీ 59 వ వార్డు
329,331,332 సచివాలయ లకు సంబంధించి జరిగిన సురక్ష కార్యక్రమం లో 59 వ వార్డ్ అధ్యక్షులు, పుర్రె పూర్ణ శ్రీ సురేష్ , *వార్డ్ క్లస్టర్ ఇంఛార్జ కన్నబాబు , కన్వీనర్లు గాలి సన్యాసి రావు , పిల్లా రాజ శేఖర్, భూపతి , కుంచారావు , ఒమ్మి మహేష్ , సరోజ మరియు గృహసారదులు వాలంటీర్స్, తదితరులు పాలుగున్నారు.ఈ సందర్భం లో 59 వార్డ్ అధ్యక్షులు మాట్లాడుతూ ధృపత్రాలకు సంబంధించి ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు కష్టాలు పడకూడదని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గతంలో టెక్నికల్ సమస్యల కారణంగా జారీకాని ధ్రువపత్రాలు కూడా ఇప్పుడు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.ప్రతి ఒక్కరూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ కూడా సురక్ష మీద ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.అర్హులైన ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందజేయాలని తెలియజేయడం జరిగింది. అనంతరం ఆయన అధికారులతో కలిసి ప్రజలకు వివిధ రకాల ధ్రువపత్రాలను అందజేశారు